కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తుంటికుండ వద్ద అబ్కారీశాఖ అధికారులు బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం జిల్లా పేటతండా సమీపంలోని అటవీప్రాంతంలో సుమారు 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు వెంకటేశ్వర కాలనీలో నాటు సారా అమ్ముతున్న పిల్లి సూర్యారావును పోలీసులు పట్టుకున్నారు.
నాటుసారా దుకాణాలపై అధికారుల దాడి - #corona list inAP
లాక్డౌన్ ప్రభావంతో మద్యం దుకాణాలు మూతపడిన వేళ నాటుసారా గుప్పుమంటోంది.ఎక్కడిక్కడ నాటుసారా తయారుదారులు దొంగతనంగా చేస్తున్నారు.పలు జిల్లాలో అబ్కారీశాఖ అధికారులు బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.
![నాటుసారా దుకాణాలపై అధికారుల దాడి police raides on liquor shopes and making centers at guntur ,cadapa,vizianagaram dsts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6691511-767-6691511-1586207098021.jpg)
నాటుసారా దుకాణాలపై అధికారుల దాడి