ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోసం, దగా, కుట్రల్లో మోదీ సినీయర్: నన్నపనేని

దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరులో దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కేంద్రంపై మండిపడ్డారు.

By

Published : Feb 11, 2019, 2:16 PM IST

దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా గుంటూరులో నన్నపనేని దీక్ష

దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా గుంటూరులో నన్నపనేని దీక్ష
హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మద్దతు తెలిపారు. గుంటూరు హిందూ కళాశాల ప్రధాన కూడలి వద్ద నన్నపనేని దీక్షకు దిగారు. విభజన చట్టంలోని హామీలను నేరవేర్చకుండా కేంద్రం రాష్ట్రానికి నమ్మకదోహ్రం చేసిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details