ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kottu Satyanarayana: 'ఆలయాలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం' - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. భక్తులు కానుకలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Kottu Satyanarayana
మంత్రి కొట్టు సత్యనారాయణ

By

Published : Apr 20, 2022, 2:02 PM IST

మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని.. ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులకు సూచించారు. తాడేపల్లి సీతానగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన భవనంలో అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి ప్రసంగించారు. ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details