గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్ట్ వద్ద... అక్రమంగా వలస కూలీలను తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి లక్నవూకు.. 62 మంది కార్మికులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా వెళ్తున్న కూలీలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చిన్నికృష్ణ తెలిపారు.
కంటైనర్లో కూలీలు.. పట్టుకున్నారు పోలీసులు..! - కంటైనర్లో కూలీల వార్తలు
కంటైనర్లో వలస కూలీలను తరలిస్తుండగా గుంటూరు జిల్లా పొందుగుల చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 62 మంది కార్మికులు లఖ్నవూకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చిన్నికృష్ణ వెల్లడించారు.

కంటైనర్లో కూలీలు.. పట్టుకున్నారు పోలీసులు
కంటైనర్లో కూలీలను పట్టుకున్న పోలీసులు
ఇదీ చూడండి..