ఇదీ చదవండి :
విలీన గ్రామాల సమస్యలపై హోంమంత్రి సుచరిత సమీక్ష
గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి సుచరిత అధికారులను ఆదేశించారు. కేవలం పన్నుల వసూలుపైనే కాకుండా... పనులు చేయడంపైనా శ్రద్ధ చూపాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు.
విలీన గ్రామాల సమస్యలపై మంత్రి సుచరిత సమీక్ష