గుంటూరు నగర ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవ్వడానికి వార్డుల్లో ఉన్న సచివాలయాల్లో సంప్రదించాలని కమిషనర్ చల్లా అనురాధ చెప్పారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదు, దరఖాస్తు ఆన్లైన్ చేయడం జరుగుతుందని, నిర్దేశిత సమయంలోగా పరిష్కారం జరుగుతుందని వివరించారు. సమస్యల పరిష్కారంపై సచివాలయ సిబ్బంది స్పందించకున్నా.. జాప్యం చేస్తే.. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ 0863-2345103, 2345105 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
- నగర ప్రజల స్థానిక సమస్యలు అనగా..