ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,439 కరోనా కేసులు.. 14 మరణాలు

By

Published : Sep 9, 2021, 4:22 PM IST

Published : Sep 9, 2021, 4:22 PM IST

Updated : Sep 9, 2021, 4:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

16:19 September 09

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 62,856 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 1,439 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి మరో 1,311మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.  

జిల్లాల వారీగా కరోనా మరణాలు..

వైరస్ కారణంగా కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...  

అనంతపురంలో 23, చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో 170, గుంటూరులో 142, కడపలో 66, కృష్ణాలో 131, కర్నూలులో 8, నెల్లూరులో 260, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 79, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.  

ఇదీచదవండి.

BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్..

Last Updated : Sep 9, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details