రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులు, వారి కుటుంబాలకు ఆనందం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మాసాన్ని ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, కరోనా మహమ్మారిని మానవాళి అధిగమించేలా ప్రార్థనలు చేయాలని కోరారు.
ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు - Ramadan celebrations in ap
రంజాన్ మాసాన్ని ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, కరోనా మహమ్మారిని మానవాళి అధిగమించేలా ప్రార్థనలు చేయాలని సీఎం జగన్ ముస్లింలను కోరారు.
ముఖ్యమంత్రి జగన్