ఇదీ చదవండి :
శాంతి సందేశమే.. క్రిస్మస్ వేడుక ఉద్దేశం: చంద్రబాబు - సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు
దేశ, రాష్ట్ర ప్రజలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకుల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించేందుకు ఏసు క్రీస్తు సామాన్య మానవునిలా జన్మించారని, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏసుమార్గంలో క్రిస్టియన్ మిషనరీలు చేస్తోన్న సేవలను చంద్రబాబు శ్లాఘించారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు