ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి

By

Published : Apr 23, 2020, 1:37 PM IST

Updated : Apr 23, 2020, 1:58 PM IST

80-new-corona-cases conformed in-ap
80-new-corona-cases conformed in-ap

13:33 April 23

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య  893 కు చేరింది.  కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 18  పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయిటనట్లు ప్రభుత్వం తెలిపింది.  కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 27కు చేరింది. గడిచిన 24 గంటల్లో 141 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్​లో  పేర్కొంది.

Last Updated : Apr 23, 2020, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details