ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2021, 1:30 PM IST

Updated : Apr 30, 2021, 2:09 PM IST

ETV Bharat / city

ఏలూరులో కారు బోల్తా పడి ముగ్గురు మృతి

road accident at eluru
ఏలూరులో కారు బోల్తా పడి ముగ్గురు మృతి

13:28 April 30

ఏలూరులో ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.  

ఇదీ చదవండి:పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ.. మే 3కు వాయిదా

Last Updated : Apr 30, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details