ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్​ ఏర్పాట్లు పరిశీలించనున్న ఎస్ఈసీ

By

Published : Jul 24, 2021, 1:46 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏలూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

sec visiting eluru to observe municipal countiug
sec visiting eluru to observe municipal countiug

ఎస్​ఈసీ నీలం సాహ్ని ఏలూరులో పర్యటించనున్నారు. రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో​ జరగనుండగా.. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్​కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details