ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.266 కోట్లు మంజూరు - Eluru govt medical college funds released by govt

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కళాశాల భవనాలు, హాస్టల్ భవనాలు నిర్మాణాల కోసం రూ. 266 కోట్లు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ. 266 కోట్లు మంజూరు

By

Published : Oct 2, 2019, 12:02 AM IST

ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వైద్యకళాశాలకు రూ.266 కోట్ల నిధులు విడుదల సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న 12 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. వైద్యకళాశాలతో పాటు 380 మంది విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details