సీసీఎంబీ సహా ఇతర జాతీయ పరిశోధన సంస్థల నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఏలూరులో తలెత్తిన కారణాలు తెలుస్తాయని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వింతవ్యాధి సోకిన రోగులు ఇవాళ్టికి 120మందికి ఈ సంఖ్య దిగివచ్చినట్లు తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్ హెడ్ట్యాంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాథమిక నివేదకలో సీసం వంటి భార లోహాలు మోతాదు మించి ఉన్నట్లుగా తేలినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్ధారించాల్సి ఉందన్నారు.
నివేదికలు వస్తేనే...కారణాలు తెలుస్తాయి: ఆళ్ల నాని - ఏలూరు అప్డేట్స్
ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్ హెడ్ట్యాంకులను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులతో కలిసి పరిశీలించారు.
![నివేదికలు వస్తేనే...కారణాలు తెలుస్తాయి: ఆళ్ల నాని deputy-chief-minister-allanani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9806356-792-9806356-1607415418792.jpg)
ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని