ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాహుల్​గాంధీతోనే సాధ్యం' - ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్రావు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే సాధ్యమని ఏలూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జెట్టి గురునాథం అన్నారు.

ఏలూరులో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం

By

Published : Apr 2, 2019, 5:09 PM IST

ఏలూరులో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి జెట్టి గురునాథం, ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్​రావుఏలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.ప్రజలు హస్తం గుర్తుకు వేయాలని కోరారు. రాష్ట్రానికిప్రత్యేక హోదా.. రాహుల్ గాంధీతోనేసాధ్యమని గురునాథం అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీని చిత్తుగా ఓడించి సాగనంపాలని కోరారు.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details