ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ - CM Jagan meets PM Modi

పార్లమెంట్​లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనతో పాటు ఇతర సమస్యలపై ప్రధానితో సీఎం చర్చించారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

By

Published : Aug 6, 2019, 5:11 PM IST

Updated : Aug 6, 2019, 7:04 PM IST

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు..పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చర్చించినట్లు సమాచారం. రెవెన్యూ లోటు భర్తీ, విభజన చట్టం పెండింగ్‌ అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

అంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో జగన్​ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

Last Updated : Aug 6, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details