ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు
ఈసీకి మంత్రి సునీత ఫిర్యాదు - cm
తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురంలో ఓట్లు గల్లంతు అవుతున్నాయంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.

ఈసీకి మంత్రి సునీత ఫిర్యాదు