వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు యానాంలోని ఏపీ రైతులకు వర్తించనున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీలో భూములున్న రైతులు లబ్ధిపొందేలా నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ సిఫార్సుల జారీ చేసింది.
యానాంలోని ఏపీ రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు - YSR Farmer Assurance Fund for AP Farmers in Yanam
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఉన్న ఏపీ రైతులకు.. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల నిధులు అందనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

యానాంలోని ఏపీ రైతులు