తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్పాండ్లోని ఆమె నివాసానికి పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులతో షర్మిల భేటీ అయ్యారు.
విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా
వైఎస్ షర్మిల తెలంగాణ వర్సిటీ విద్యార్థులతో లోటస్పాండ్లో భేటీ అయ్యారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా..
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై షర్మిల విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.