తెలంగాణలో వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టుల్లో 90శాతం పూర్తయినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోటస్పాండ్లో మహబూబ్నగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదన్న షర్మిల... పాలమూరులో వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు జిల్లాలో వలసలు ఆగాయా..? : వైఎస్ షర్మిల - తెలంగాణ వార్తలు
వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టులు 90 శాతం పూర్తైనా వాటిని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
![పాలమూరు జిల్లాలో వలసలు ఆగాయా..? : వైఎస్ షర్మిల ys sharmila](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10840732-582-10840732-1614684411213.jpg)
ys sharmila
పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు: వైఎస్ షర్మిల
ఇదీ చూడండి: