ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం బాధాకరం'

By

Published : Aug 15, 2020, 3:29 PM IST

Updated : Aug 15, 2020, 4:24 PM IST

మాతృభాష నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం జగన్ పోల్చడం బాధాకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధాని అమరావతి కోసం శనివారం మరో రైతు గుండె ఆగిందన్న ఆయన.. అమరావతి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పేర్కొన్నారు.

'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరం'
'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరం'

సీఎం వ్యాఖ్యలు బాధాకరమన్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో ముఖ్యమంత్రి పోల్చడం బాధాకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్పష్టం చేశారు.

ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు నేతలు అడ్డుకుంటున్నారని సీఎం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు మరణిస్తున్నందున వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్​పై ఉందన్నారు.

Last Updated : Aug 15, 2020, 4:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details