ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రాన్ని, అమరావతి రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమే: యనమల

By

Published : Aug 6, 2020, 6:43 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమే అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

yanamala ramakrishnudu about amaravathi
యనమల రామకృష్ణుడు

అమరావతి సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్ 355 (సీ) ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమే అని ఉద్ఘాటించారు. రాజధాని రైతులకు సహకరిస్తామని భాజపా హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details