రాష్ట్ర సంపద పెరగకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో సంపద సృష్టికి ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుత సర్కారు దాన్ని దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదని ఆరోపించారు. అశాంతిని రాజేసేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
పక్కరాష్ట్రాలకు ఆదాయం