ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు

By

Published : Nov 17, 2019, 11:40 AM IST

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్​లో న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలోని తెలుగు భాషాభిమానులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఏపీ అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సహా పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. తెలుగుభాష గొప్పదనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.

న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు

న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details