పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఇస్త్రో శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ అభినందనలు - ఇస్రో శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి అభినందనల వార్తలు
పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
![ఇస్త్రో శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ అభినందనలు successful launch of pslvc-51](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10812001-290-10812001-1614504241950.jpg)
successful launch of pslvc-51