కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో.. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. కనీసం 50 ఏళ్లు దాటిన వారికైనా వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించండి: వెంకట్రామిరెడ్డి - corona cases in ap secretariat
ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
![ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించండి: వెంకట్రామిరెడ్డి ap secretariat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11446187-503-11446187-1618720951934.jpg)
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి