ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2020, 11:07 AM IST

ETV Bharat / city

'మంత్రులను మేము కలవలేదు.. అబద్ధం చెప్పకండి'

రాజధాని గ్రామాల్లో... 27వ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. సమరనినాదంతో... ప్లకార్డులు చేతబట్టి... ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నినాదాలు చేస్తున్నారు వెలగపూడి రైతులు. రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకి తీసుకొచ్చారంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలను తాము కలవకపోయినా... రైతులతో చర్చించామంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు.

velagapudi farmers protest in amaravathi
velagapudi farmers protest in amaravathi

రాజకీయ లబ్ధి కోసమే రాజధాని మార్పు చేశారన్న అమరావతి రైతులు

.

ABOUT THE AUTHOR

...view details