ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 2058 కరోనా కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కొత్తగా 2058 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. తాజాగా కరోనా బారిన పడి 10 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

By

Published : Sep 15, 2020, 9:57 AM IST

TS CORONA
TS CORONA

తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,60,571 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా 10 మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది.

గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి కొత్తగా 2,180 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,187కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details