ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఫలితాలు: 55 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం - జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు

గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. గులాబీ పార్టీ అభ్యర్థులు 55 స్థానాల్లో గెలుపొందారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ తెలిపింది.

23 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం
23 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం

By

Published : Dec 4, 2020, 5:03 PM IST

Updated : Dec 4, 2020, 7:49 PM IST

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. తెరాస 55 స్థానాల్లో గెలుపొందింది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది. చాలాచోట్ల భాజపా- తెరాస మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది.

క్ర.స డివిజన్ విజేత
1. అల్వాల్‌ సి.హెచ్‌. విజయశాంతి
2. కుత్బుల్లాపూర్ గౌరీశ్​ పారిజాత
3. చింతల్‌ రషీదాబేగం
4. ఓల్డ్‌ బోయిన్‌పల్లి నరసింహ యాదవ్
5. భారతీనగర్‌ వి.సింధు
6. రంగారెడ్డినగర్‌ విజయ్‌శేఖర్‌
7. రామచంద్రాపురం బి.పుష్ప
8. వెంకటాపురం సబితా కిశోర్‌
9. సనత్‌నగర్‌ కొలను లక్ష్మి
10. హఫీజ్‌పేట వి.పూజిత
11. హైదర్‌నగర్‌ నార్నె శ్రీనివాసరావు
12. సూరారం మంత్రి సత్యనారాయణ
13. మెట్టుగూడ ఆర్‌.సునీత
14. కాప్రా ఎస్‌. స్వర్ణరాజ్
15. శేరిలింగంపల్లి నాగేందర్‌ యాదవ్
16. పటాన్‌చెరు మెట్టు కుమార్‌యాదవ్
17. కూకట్‌పల్లి జూపల్లి సత్యనారాయణరావు
18. కొండాపూర్ షేక్‌ హమీద్
19. జగద్గిరిగుట్ట కె.జగన్‌
20. గాజులరామారం రావుల శేషగిరి
21. బాలాజీనగర్‌ పి.శిరీషా
22. మాదాపూర్‌ జగదీశ్వర్​గౌడ్
23 ఖైరతాబాద్ విజయారెడ్డి
24 సోమాజీగూడ వనం సంగీత
25 అల్లాపూర్‌ సబిహా బేగం
26 మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె.ప్రభుదాస్‌
27 గోల్నాక డి. లావణ్య
28 బోరబండ బాబా ఫసియుద్దీన్‌
29 చర్లపల్లి బొంతు శ్రీదేవి
30 నాచారం శాంతిసాయిజన్ శేఖర్‌
31 తూర్పు ఆనంద్‌బాగ్‌ ప్రేమ్‌కుమార్‌
32 యూసుఫ్‌గూడ బండారు రాజ్‌కుమార్‌
33 వెంగళరావునగర్‌ జి.దేదీప్య
34 రహ్మత్‌నగర్‌ సి.ఎన్‌.రెడ్డి
35 బాలానగర్‌ ఎ.రవీందర్‌రెడ్డి
36 వివేకానందనగర్ మాధవరం సరోజాదేవి
37 ఆల్విన్‌ కాలనీ విజయం
38 మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి విజయ్‌
39 బేగంపేట మహేశ్వరి విజయం
40 చందానగర్‌ ఆర్‌.మంజుల
41 బన్సీలాల్‌పేట కుర్మ హేమలత
42 ఫతేనగర్‌ విజయం
43 మియాపూర్ విజయం

అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా భాజపా అధికంగా కైవసం చేసుకుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు

Last Updated : Dec 4, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details