ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 11:35 AM IST

Updated : May 28, 2020, 8:46 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 2,841కి చేరింది. కర్నూలులో ఒకరు చనిపోయారు.

రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా

కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 54 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటివరకూ 59 మంది మరణించారు.

Last Updated : May 28, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details