- సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైఎస్సార్ బీమా (YSR Bima)లో రాష్ట్ర ప్రభుత్వం(ap govt) మార్పులు చేసింది. క్లెయిమ్ల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే సహాయం చేస్తుందని సీఎం జగన్ (cm jagan) ప్రకటించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జూడాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ
రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ వైద్యుల (Junior Doctors) చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాలతో మంత్రి ఆళ్ల నాని(minister alla nani) , ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రేపు దిల్లీకి సీఎం జగన్.. పర్యటన ఖరారు
ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి షెకావత్ సమయం కోరారు సీఎం జగన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జూన్ చివరి నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్: సింఘాల్
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రెండు కోట్లను దాటిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు ఆ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(anil kumar singhal) వెల్లడించారు. మరోవైపు జూన్ చివరి నాటికి దాదాపు 20 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సినేషన్(vaccination) వేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'
కొవాగ్జిన్ టీకాను కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పోలుస్తూ ఓ జర్నల్లో ప్రచురించిన కథనంపై భారత్ బయోటెక్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ వ్యాక్సినే అధికంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందంటూ వచ్చిన కథనాన్ని ఖండించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Covid: మూడో దశ సన్నద్ధతపై మోదీ సమీక్ష