- వైకాపా అభ్యర్థుల విజయం
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారిద్దరూ పోలీసు కస్టడీకి ..
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో కడప జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్రెడ్డిని పోలీసు కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్కు అమ్ముడుపోయి...
జగన్ బూట్లు నాకేందుకే.. కన్నతల్లి లాంటి పార్టీపై, చంద్రబాబుపై వల్లభనేని వంశీ, మద్దాలి గిరి విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- శాంతి చర్చలు ఇక ముగిసినట్టేనా?
సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనా మధ్య మేజర్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరుదేశాల సైనికులు ఆవేశంతో ఉన్న నేపథ్యంలో భవిష్యత్ చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఖిలపక్ష భేటి..
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెద్దలసభ ఫలితాలు..