- ఆత్మవిశ్వాసం గీసిన చిత్రం... పవన్ను కదిలించిన 'స్వప్న'0...
చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసంతో ఏదో సాధించాలని దృఢ సంకల్పంతో ఆ యువతి ముందుకెళుతుంది. ఒకపక్క పేదరికం మరోవైపు అంగవైకల్యం వెనక్కి నెడుతున్నా... అంకుఠిత దీక్షతో బొమ్ములు గీస్తూ ఔరా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ బొమ్మగీసి ఆయన మన్ననలు స్వప్న కథ ఇది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అది నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు కట్టే ఉరితాళ్లు: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ కాదు...రైతుల మెడకు కట్టే ఉరితాళ్లని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్నాథ్
సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న యత్నాలను ఆ దేశ రక్షణ మంత్రి ముందే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎండగట్టారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా రక్షణ మంత్రి జనరల్ వి.ఫెంగే విజ్ఞప్తి మేరకు మాస్కోలో నిన్న సమావేశమయ్యారు రాజ్నాథ్. చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని తేల్చి చెప్పారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించే అంశమే ప్రధాన అజెండాగా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు భారత రక్షణమంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా పరీక్షలు వాళ్లందరికీ చేయాల్సిందే: ఐసీఎంఆర్
కరోనా పరీక్షల కోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ మేరకు పేర్కొంది. రాష్ట్రాలు వీటిని సవరించుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ట్రయల్స్ కోసం ఖైదీలు ఎదురుచూపులు..
కరోనా ఖైదీలపైనా ప్రభావం చూపిస్తోంది. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర కేసులనే వర్చువల్ పద్ధతిలో విచారిస్తున్నాయి న్యాయస్థానాలు. దీని వల్ల చాలా కేసుల్లో ట్రయల్స్ ఆలస్యం కానున్నాయి. తాజాగా కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్(సీహెచ్ఆర్ఐ) గణాంకాల ప్రకారం.. భారత్లో దాదాపు 69 శాతం మంది కోర్టు ట్రయల్స్ కోసం ఎదురుచూస్తున్నారట. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అమెరికా ఎన్నికల్లో ఆ దేశాలు వేలుపెడితే ఊరుకోం..'