ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - top news@1pm

.

టాప్ న్యూస్@1pm
టాప్ న్యూస్@1pm

By

Published : May 13, 2020, 1:24 PM IST

  • పెరుగుతున్న కరోనా పాజిటివ్​లు

రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు... 24 గంటల్లో 48 మందికి సోకిన మహమ్మారి.

  • తెదేపా పొలిట్​బ్యూరో సమావేశం

తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న పొలిట్​బ్యూరో సమావేశం

  • ఉత్కంఠ

ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించనున్నారు. ఏయే రంగాలకు ఎంత నిధులు వస్తాయని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

  • ఆర్థిక పరిణామాలు అంచనా వేయవచ్చు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో బ్యాంకులకు అధిక నిధులు ఇవ్వాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయం మాని జాగ్రత్తగా ముందుకు వెళ్లాలంటున్నారు.

  • 'రైట్స్​' చరిత్ర మారుస్తుందా

రుణ రహిత కంపెనీగా మారే లక్ష్యం దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. రైట్స్​ ఇష్యూ రికార్డు తేదీని ప్రకటించనుంది.

  • భారత్​కు బాసటగా ఎన్​డీబీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details