- rgv: 'నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు'
సినిమా టికెట్ల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ట్విట్టర్లో మంత్రి పేర్నినాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని...దర్శకుడు రాంగోపాల్ వర్మను చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు స్పందించిన ఆర్జీవీ తనను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం కార్యదర్శి ధనుంజయ్రెడ్డితో.. నేడు ఉద్యోగ సంఘాల భేటీ
సీఎం కార్యదర్శి ధనుంజయ్రెడ్డితో నేడు ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఇంటి అద్దెభత్యంపై సీఎం కార్యదర్శితో చర్చించి.. తుది నిర్ణయానికి రానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- two died in road accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
కృష్ణా జిల్లాలోని చెవురుపాలెం సెంటర్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా.. ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.పూర్తివివరాలకు క్లిక్ చేయండి
- Latest Trends in Cybercrime: 5 సెకన్లు నగ్నంగా కనిపిస్తారు.. చూశారంటే ఇక అంతే..!
సైబర్ మోసాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొత్త కొత్త ఎత్తులతో నేరగాళ్లు అమాయకులను నిండా ముంచుతున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగటంతో.. వాడకంపై అవగాహన సరిగా లేని వాళ్లను ఆసరాగా చేసుకుంటూ కొత్త మార్గాల్లో గాలం వేస్తున్నారు. ఇప్పటి వరకు 'ఈ-మెయిల్', మెసేజ్ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగ్న వీడియోలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనే ప్రకటనలతో నిండా ముంచుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మధ్యాహ్నం 3:30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను శనివారం మధ్యాహ్నం విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఏమైందంటే?