ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 26, 2020, 12:07 PM IST

ETV Bharat / city

దిల్లీకి రఘురామకృష్ణరాజు..స్పీకర్, హోంశాఖ అధికారులను కలిసే అవకాశం!

ఇవాళ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల కమిషన్​తో పాటు హోంశాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది.

raghurama krishnam raju
raghurama krishnam raju

ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీకి చేరుకోనున్నారు. ఎన్నికల కమిషన్​తో పాటు హోంశాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది. పార్టీ, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ ఇచ్చిన నోటీసుపై ఇప్పటికే ఆయన స్పందించారు. కొద్దిరోజుల కిందట కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన స్పీకర్​ను కోరారు.. ఎంపీ విజ్ఞప్తిని అదే రోజు హోంశాఖ కార్యదర్శికి స్పీకర్ కార్యాలయం పంపింది. ఇదే అంశంపై ఇవాళ స్పీకర్​ను కలిసే అవకాశం కూడా ఉంది.

ABOUT THE AUTHOR

...view details