ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 7:20 PM IST

ETV Bharat / city

'మూడు రాజధానుల వల్ల నష్టం జరగదు'

బినామీలతో కలిసి అమరావతిని రాజధానిగా చేశారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు రాజధానుల ద్వారా ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

అంబటి రాంబాబు

చరిత్రాత్మకమైన ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తు​ను నిర్ణయించేలా ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతి ఒక్కరూ ఆమోదించాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు. బినామీలతో కలిసి తెదేపా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం ద్వారా ఏ ఒక్కరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అమరావతిపై ప్రతిపక్షానికి ప్రేమ లేదని... ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తులపైనే ప్రేమ ఉందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details