ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2020, 1:31 AM IST

ETV Bharat / city

ఈ నెల 20న సీఎంకు హై పవర్ కమిటీ నివేదిక

రాష్ట్రంలో రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై హైపవర్ కమిటీ ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇవ్వనుంది.

ఈ నెల 20న సీఎం జగన్​ను నివేదికను ఇవ్వనున్న హైపవర్​ కమిటీ
ఈ నెల 20న సీఎం జగన్​ను నివేదికను ఇవ్వనున్న హైపవర్​ కమిటీ

రాష్ట్రంలో రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై హైపవర్​ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 20న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ కమిటీ నివేదికను ఇవ్వనుంది.ఇప్పటికే విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హై పవర్ కమిటీ విచారణ చేస్తోంది.

పరిశ్రమ అసలు నియమాలు పాటించిందా లేదా, ప్రమాద నివారణకు ఎలాంటి వ్యవస్థ ఉంది? ప్రమాదానికి కారణమైన గ్యాస్ వల్ల భవిష్యత్​లో ఏదయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మరోసారి రసాయన పరిశ్రమలో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాలిసిన విధానాలు రూపొందించనున్నారు.

ఇవీ చదవండి

ఎల్​జీ ఘటనపై మూడో రోజు కమిటీ భేటీ... సహాయక చర్యలపై ఆరా

ABOUT THE AUTHOR

...view details