ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్‌ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు - రేషన్ వాహనాలకు వైకాపా రంగులు తాజా వార్తలు

ap high court on ysrcp colors to ration vans
రేషన్‌ వాహనాల రంగు మార్పుపై ఎస్‌ఈసీ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసిన హైకోర్టు

By

Published : Mar 2, 2021, 12:13 PM IST

Updated : Mar 2, 2021, 1:20 PM IST

12:12 March 02

రేషన్‌ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్‌ను  హైకోర్టు డిస్పోజ్‌ చేసింది. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో విచారణ అర్హత లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది. గతంలో రంగులు మార్చాలని ఎస్​ఈసీ.. ప్రభుత్వాన్ని కోరింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు విచారణ చేసిన న్యాయస్థానం.. పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.

Last Updated : Mar 2, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details