రేషన్ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో విచారణ అర్హత లేదని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. గతంలో రంగులు మార్చాలని ఎస్ఈసీ.. ప్రభుత్వాన్ని కోరింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు విచారణ చేసిన న్యాయస్థానం.. పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.
రేషన్ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు - రేషన్ వాహనాలకు వైకాపా రంగులు తాజా వార్తలు
![రేషన్ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు ap high court on ysrcp colors to ration vans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10835933-1108-10835933-1614668062591.jpg)
రేషన్ వాహనాల రంగు మార్పుపై ఎస్ఈసీ పిటిషన్ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
Last Updated : Mar 2, 2021, 1:20 PM IST