ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2021, 2:28 PM IST

Updated : Jun 25, 2021, 2:45 PM IST

ETV Bharat / city

HC: పరిషత్ ఎన్నికల రీనోటిఫికేషన్ ఉత్తర్వులపై స్టే.. విచారణ జులై 27కు వాయిదా

ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జులై 27కు వాయిదా వేసింది. పరిషత్‌ ఎన్నికల రీనోటిఫికేషన్‌ జారీచేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.

High Court adjourned
High Court adjourned

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పరిషత్ ఎన్నికల రీనోటిఫికేషన్ జారీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ పిటిషన్‌పై విచారణ జులై 27కు వాయిదా వేసింది.

Last Updated : Jun 25, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details