వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలులో సబ్సిడీ కోసం కోసం డిస్కమ్ లకు 409 కోట్ల రూపాయల్ని చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ డిస్కమ్ లకు చెల్లించాల్సిన వ్యవసాయ విద్యుత్ రాయితీ 409 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తున్నట్టు ఇంధనశాఖ స్పష్టం చేసింది.
వ్యవసాయ విద్యుత్ రాయితీకి 409 కోట్ల రూపాయలు.. - ఏపీ వ్యవసాయ విద్యుత్ రాయితీ
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలుకు, ప్రభుత్వం 409 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు ఇచ్చారు.
![వ్యవసాయ విద్యుత్ రాయితీకి 409 కోట్ల రూపాయలు.. electricity](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11420111-188-11420111-1618534882712.jpg)
విద్యుత్ రాయితీ
TAGGED:
ఏపీ వ్యవసాయ విద్యుత్ రాయితీ