ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 14, 2020, 1:04 PM IST

ETV Bharat / city

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్​ఈసీ నిర్ణయం

ఉగాదికి ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హైకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

The decision of the SEC, withholding the distribution of houses to Ugadi
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల

ఇదీ చదవండి : రెండు దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details