ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 28, 2020, 7:42 AM IST

ETV Bharat / city

మరో రూ.2,000 కోట్ల రుణం

ఏపీ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది.

The AP government borrowed another Rs 2,000 crore on Tuesday.
మరో రూ.2,000 కోట్ల రుణం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details