ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల వాకౌట్ - ap assembly session news

శాసనసభ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ.. సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాకౌట్ చేశారు.

tdp walk out from assembly
tdp walk out from assembly

By

Published : Jan 22, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details