ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం' - ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తాజా ఇంటర్వ్యూ

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తెదేపా కచ్చితంగా మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. కానీ వైకాపా ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేస్తోందని మండిపడ్డారు. 3 రాజధానుల అంశంపై ప్రజామోదం లేదన్న ఆయన... ఎక్కడ పనులను అక్కడే ఆపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నరేగా బిల్లుల చెల్లింపులో రాష్ట్రం వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన ఈటీవీ భారత్​తో తెలిపారు.

tdp-mp-ramohan-naidu-interview
tdp-mp-ramohan-naidu-interview

By

Published : Jan 28, 2020, 6:14 PM IST

Updated : Jan 28, 2020, 6:19 PM IST

'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం'

.

Last Updated : Jan 28, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details