ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దివంగత నేత ఎన్టీఆర్​కు భారత రత్న పురస్కారం ప్రకటించాలి'

దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని.. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల కోరారు.

By

Published : Mar 18, 2021, 4:50 PM IST

TDP MP Kanakamedala
TDP MP Kanakamedala

ఎంపీ కనకమేడల రవీంద్ర

దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కోరారు. రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి.. సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్‌ విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details