ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆహారోత్పత్తిలో ముందున్నాం...తగిన సంస్థలు ఏర్పాటు చేయండి'

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బిల్లు ముఖ్య ఉద్దేశం...ఆహార పరిశ్రమలకు జాతీయ ప్రాముఖ్యత తీసుకురావడమని తెదేపా ఎంపీ కనకమేడల అన్నారు. ఈ బిల్లును ఆయన సమర్థించారు.

By

Published : Mar 15, 2021, 8:12 PM IST

TDP MP Kanakamedala
తెదేపా ఎంపీ కనకమేడల

ఆహారోత్పత్తిలో ముందు వరుసలో ఉన్న ఏపీలో....అందుకు తగిన సంస్థల్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బిల్లును ఆయన సమర్థించారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్​లో రైతులనూ భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details