ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో పిటిషన్

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ ఆదేశాలు అమలు కావడం లేదంటూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు నేడు విచారించే అవకాశం ఉంది.

By

Published : May 26, 2020, 12:20 PM IST

tdp mlc deepak reddy
tdp mlc deepak reddy

అమరావతి అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని తెదేపా ఎమ్మెల్సీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details