బోటు ప్రమాద బాధితుల్ని తెదేపా నేతలు పరామర్శించారు. రంపచోడరం ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను తెదేపా సీనియర్ నేత నిమ్మకాల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వంతెల రాజేశ్వరీ కలిసారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బోటు బాధితులకు.. తెదేపా పరామర్శ - బోటు బాధితులను పరామర్శించిన తెదేపా నేతలు
పాపికొండల్లో ప్రమాదానికి గురైన పడవ బాధితుల్ని తెదేపా నేతలు పరామర్శించారు.
![బోటు బాధితులకు.. తెదేపా పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4450750-285-4450750-1568562406546.jpg)
బోటు బాధితులను పరామర్శించిన తెదేపా నేతలు