తెదేపా శ్రేణులపై వైకాపా దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది తెదేపా నాయకుల బృందం దాడుల గురించి గౌతం సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.
డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం